జగన్తో పీఆర్సీపై అసంపూర్తిగా ముగిసిన అధికారుల భేటీ
ABN , First Publish Date - 2022-01-06T00:48:21+05:30 IST
సీఎం జగన్తో పీఆర్సీపై అసంపూర్తిగా అధికారుల భేటీ ముగిసింది. మరోసారి రేపు అధికారులతో భేటీ కావాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
అమరావతి: సీఎం జగన్తో పీఆర్సీపై అసంపూర్తిగా అధికారుల భేటీ ముగిసింది. మరోసారి రేపు అధికారులతో భేటీ కావాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రేపటి భేటీ అనంతరం ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశం కానున్నారు. ఆ వెంటనే పీఆర్సీ, ఫిట్మెంట్పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.