'నాడు-నేడు'పై అధికారులతో సీఎం జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2020-10-01T00:22:50+05:30 IST
నాడు-నేడు'పై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించాలని
అమరావతి: 'నాడు-నేడు'పై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించాలని, ఆస్పత్రుల నిర్మాణంలో ఎక్కడా రాజీపడొద్దని ఆదేశించారు. మూడేళ్లలో అన్ని ఆస్పత్రుల నిర్మాణం పూర్తికావాలన్నారు. ఆస్పత్రుల్లో తప్పనిసరిగా సెంట్రలైజ్డ్ ఏసీ ఉండాలని జగన్ సూచించారు.