విజయవాడ: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

ABN , First Publish Date - 2020-08-15T14:58:07+05:30 IST

74వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల సందర్భంగా ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

విజయవాడ: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

విజయవాడ: 74వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల సందర్భంగా ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనాన్ని సీఎం స్వీకరించారు. ఈ వేడుకల్లో సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సావాంగ్, ఇతర ఉన్నతాధికారులు, పలువురు మంత్రులు, వైసీపీ ముఖ్యనేతలు హాజరయ్యారు. సీఎం జగన్ మాస్క్‌తో కార్యక్రమానికి హాజరయ్యారు.

Updated Date - 2020-08-15T14:58:07+05:30 IST