సీఎం జగన్తో సీఎస్, డీజీపీ, మంత్రి విశ్వరూప్ భేటీ
ABN , First Publish Date - 2022-06-21T22:56:32+05:30 IST
సీఎం జగన్తో సీఎస్, డీజీపీ, మంత్రి విశ్వరూప్ భేటీ అయ్యారు. కోనసీమ అల్లర్లు, తీసుకున్న చర్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం.
అమరావతి: సీఎం జగన్తో సీఎస్, డీజీపీ, మంత్రి విశ్వరూప్ భేటీ అయ్యారు. కోనసీమ అల్లర్లు, తీసుకున్న చర్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం. కోనసీమకు అంబేద్కర్ పేరుపై చర్చిస్తున్నట్లు తెలిసింది. కోనసీమ అంబేద్కర్ నోటీఫికేషన్పై అభ్యంతరాల గడువు పూర్తైంది. కోనసీమ అంబేద్కర్ పేరుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.