కొవిడ్పై సీఎం జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2021-12-28T00:15:18+05:30 IST
ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొవిడ్పై సీఎం సమీక్ష ఏర్పాటు సంద్భంగా సీఎం మాట్లాడారు.
తాడేపల్లి: ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొవిడ్పై సీఎం సమీక్ష ఏర్పాటు సంద్భంగా సీఎం మాట్లాడారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఏపీలో 6 ఒమైక్రాన్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖలో జనరల్ బదిలీలకు సీఎం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. కొత్త రిక్రూట్మెంట్లను కూడా పూర్తిచేయాలని ఆదేశించారు.