ఒడిషా రాష్ట్రానికి చెందిన కూలీల మృతిపై స్పందించిన జగన్

ABN , First Publish Date - 2021-07-31T21:21:34+05:30 IST

ఒడిషా రాష్ట్రానికి చెందిన కూలీల మృతిపై స్పందించిన జగన్

ఒడిషా రాష్ట్రానికి చెందిన కూలీల మృతిపై స్పందించిన జగన్

అమరావతి: గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒడిషా రాష్ట్రానికి చెందిన కూలీల మృతిపై మావనతాదృక్పథంతో సీఎం జగన్ స్పందించారు. మృతి చెందిన ఆరుగురు కూలీలకు ఒక్కొక్కరికి  రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. బతుకుదెరువు కోసం ఒడిషా నుంచి రాష్ట్రానికి వచ్చి అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కూలీలకు మానవతాదృక్పథంతో సాయం అందించాలని సీఎం అన్నారు. రొయ్యల చెరువుల యాజమాన్యం నుంచి కూడా మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - 2021-07-31T21:21:34+05:30 IST