తిరుమలలో మెట్టు మార్గాలు మూసివేత
ABN , First Publish Date - 2021-11-16T23:54:16+05:30 IST
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అలిపిరి
తిరుమల: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను బుధవారం, గురువారం మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా నడకదారులను మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.