చీరాల వైసీపీలో పెరుగుతున్న వర్గపోరు

ABN , First Publish Date - 2020-05-23T20:18:29+05:30 IST

ప్రకాశం: చీరాల వైసీపీలో వర్గపోరు రోజురోజుకీ పెరిగిపోతోంది. చీరాలలో వైసీపీ నాయకుల పోటాపోటీ సంబరాలు చేసుకుంటున్నారు.

చీరాల వైసీపీలో పెరుగుతున్న వర్గపోరు

ప్రకాశం: చీరాల వైసీపీలో వర్గపోరు రోజురోజుకీ పెరిగిపోతోంది. చీరాలలో వైసీపీ నాయకులు పోటాపోటీ సంబరాలు చేసుకుంటున్నారు. గడియారం స్తంభం సెంటర్‌లో వైఎస్ విగ్రహానికి ఎమ్మెల్సీ పోతుల సునీత,  కరణం వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ పోటాపోటీగా పూలమాలలు వేశారు. చీరాల ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న దుష్ట శక్తులని కలిసికట్టుగా పారదోలుతామంటూ ఆమంచిని ఉద్దేశించి కరణం వెంకటేష్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో చీరాల వైసీపీ పరిణామాలను విపక్షాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.



Updated Date - 2020-05-23T20:18:29+05:30 IST