ఆనంద్‌కు పితృవియోగం

ABN , First Publish Date - 2021-04-16T06:08:13+05:30 IST

ఐదుసార్లు వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ తండ్రి కృష్ణమూర్తి విశ్వనాథన్‌ (92) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు...

ఆనంద్‌కు పితృవియోగం

చెన్నై: ఐదుసార్లు వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ తండ్రి కృష్ణమూర్తి విశ్వనాథన్‌ (92) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. దక్షిణ రైల్వేలో జనరల్‌ మేనేజర్‌గా పనిచేసిన విశ్వనాథన్‌కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆనంద్‌ చెస్‌ ఆటగాడిగా రాణించడంలో ఆయన పూర్తి మద్దతుగా నిలిచారు. ఆనంద్‌ ప్రపంచ చాంపియన్‌షి్‌ప విజయాలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. 


Updated Date - 2021-04-16T06:08:13+05:30 IST