చంద్రబాబు కుప్పం పర్యటన వాయిదా

ABN , First Publish Date - 2021-10-12T01:25:11+05:30 IST

మాజీ సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన రద్దయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రానున్న నాలుగు రోజుల్లో బలమైన వర్షాలు

చంద్రబాబు కుప్పం పర్యటన వాయిదా

చిత్తూరు: మాజీ సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన రద్దయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రానున్న నాలుగు రోజుల్లో బలమైన వర్షాలు ఉన్నందున పర్యటన వాయిదా పడినట్లు సోమవారం కుప్పం టీడీపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. అక్టోబరు 12, 13, 14 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించేందుకు షెడ్యూల్‌ ఖరారు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-10-12T01:25:11+05:30 IST