‘కోట’ మృతిపై చంద్రబాబు సంతాపం

ABN , First Publish Date - 2022-07-20T09:20:37+05:30 IST

‘కోట’ మృతిపై చంద్రబాబు సంతాపం

‘కోట’ మృతిపై చంద్రబాబు సంతాపం

అమరావతి, జూలై 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బ్రాహ్మణ సంఘటన అధ్యక్షుడు కోట దుర్గామలేశ్వరప్రసాద్‌ అకాల మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నరసరావుపేట పార్లమెంట్‌ టీడీపీ కార్యదర్శిగా ఉన్న ప్రసాద్‌ బ్రాహ్మణ సంఘాల్లో పలు పదవులు చేపట్టి, పేద బ్రాహ్మణులకు అండగా నిలిచారని కొనియాడారు. ఆయన మరణం బ్రాహ్మణ సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు.  


Updated Date - 2022-07-20T09:20:37+05:30 IST