గుడ్ఫ్రైడే, ఈస్టర్ ఇంటివద్దే జరుపుకోండి: జగన్
ABN , First Publish Date - 2020-04-10T07:05:25+05:30 IST
గుడ్ ఫ్రైౖడే, ఈస్టర్ సండే వేడుకల్ని క్రైస్తవ సోదరులు వారి వారి ఇళ్లల్లోనే ఉంటూ జరుపుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
అమరావతి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): గుడ్ ఫ్రైౖడే, ఈస్టర్ సండే వేడుకల్ని క్రైస్తవ సోదరులు వారి వారి ఇళ్లల్లోనే ఉంటూ జరుపుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. కరోనా నుంచి మానవాళిని రక్షించాలని కరుణామయుడిని మనమంతా ప్రార్థించాలి అని సూచించారు. ఈ మేరకు గురువారం అని ట్వీట్ చేశారు.