సీసీఐ జీఎం బదిలీ
ABN , First Publish Date - 2020-10-19T07:12:19+05:30 IST
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆంధ్రప్రదేశ్ జీఎం కమతం మహేశ్వరరెడ్డిని ఆదిలాబాద్ జీఎంగా బదిలీ చేశారు.
గుంటూరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆంధ్రప్రదేశ్ జీఎం కమతం మహేశ్వరరెడ్డిని ఆదిలాబాద్ జీఎంగా బదిలీ చేశారు.
మహబూబునగర్లో ఏజీఎంగా పనిచేస్తున్న జి. సాయి ఆదిత్యను పదోన్నతిపై గుంటూరు జీఎంగా బదిలీ చేస్తూ ముంబైలోని ప్రధాన కార్యాలయం నుంచి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.