కరోనా భయం..

ABN , First Publish Date - 2020-07-11T08:38:38+05:30 IST

కరోనా నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు పత్రాలకు ఇస్త్రీ చేస్తున్నారు.

కరోనా భయం..

ఫిర్యాదు పత్రానికి ఇస్త్రీ

కోదాడ డీఎస్పీ కార్యాలయంలో ముందుజాగ్రత్త


కోదాడ, జూలై 10: కరోనా నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు పత్రాలకు ఇస్త్రీ చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత వద్ద కరోనా వైరస్‌ చనిపోయే అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్తగా ఈ చర్య చేపట్టినట్లు డీఎస్పీ రఘు మీడియాకు తెలిపారు.

Updated Date - 2020-07-11T08:38:38+05:30 IST