తెలంగాణలో కొత్తగా 1,302 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-09-21T17:14:28+05:30 IST

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,302 కరోనా కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కొత్తగా 1,302 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,302 కరోనా కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,72,608 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 1,042మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 29,636 కరోనా యాక్టివ్‌ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 1,41,930 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 266 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

Updated Date - 2020-09-21T17:14:28+05:30 IST