శాప్‌ చైర్మన్‌గా బైరెడ్డి సిద్దార్థ్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-07-18T08:55:21+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ క్రీడాప్రాథికార సంస్థ (శాప్‌) చైర్మన్‌గా కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి నియమితులయ్యాడు.

శాప్‌ చైర్మన్‌గా బైరెడ్డి సిద్దార్థ్‌రెడ్డి

కర్నూలు (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ క్రీడాప్రాథికార సంస్థ (శాప్‌) చైర్మన్‌గా కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి నియమితులయ్యాడు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శాప్‌ చైర్మన్‌ పదవిని భర్తీ చేయడం ఇదే తొలిసారి. 28 ఏళ్ల సిద్దార్థ్‌రెడ్డి నందికొట్కూరు వైసీపీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నాడు. 

Updated Date - 2021-07-18T08:55:21+05:30 IST