శాప్ చైర్మన్గా బైరెడ్డి సిద్దార్థ్రెడ్డి
ABN , First Publish Date - 2021-07-18T08:55:21+05:30 IST
ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాథికార సంస్థ (శాప్) చైర్మన్గా కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి నియమితులయ్యాడు.
కర్నూలు (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాథికార సంస్థ (శాప్) చైర్మన్గా కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి నియమితులయ్యాడు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శాప్ చైర్మన్ పదవిని భర్తీ చేయడం ఇదే తొలిసారి. 28 ఏళ్ల సిద్దార్థ్రెడ్డి నందికొట్కూరు వైసీపీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నాడు.