మేము సిద్ధం.. ప్రభుత్వం సిద్ధమా?: బొండా ఉమ

ABN , First Publish Date - 2022-06-27T23:21:45+05:30 IST

కల్తీ మద్యంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని టీడీపీ నేత బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌జేఎస్ ల్యాబ్‌లో జే బ్రాండ్స్ హానికరమని తేలిందన్నారు.

మేము సిద్ధం.. ప్రభుత్వం సిద్ధమా?: బొండా ఉమ

విజయవాడ: కల్తీ మద్యంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని టీడీపీ నేత బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌జేఎస్ ల్యాబ్‌లో జే బ్రాండ్స్ హానికరమని తేలిందన్నారు. అవి మంచి బ్రాండ్స్ అని చెప్పడానికి అంబటి ఏమైనా శాస్త్రవేత్తనా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ వచ్చాక ఎక్కడా దొరకని 106 కొత్త బ్రాండ్స్ వచ్చాయన్నారు. అన్ని బ్రాండ్లకు టెస్టులు చేయించడానికి తాము సిద్ధం.. ప్రభుత్వం సిద్ధమా? అని ప్రశ్నించారు. 

Updated Date - 2022-06-27T23:21:45+05:30 IST