నిన్న పంజాబ్లో మోదీని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆందోళన
ABN , First Publish Date - 2022-01-06T17:33:25+05:30 IST
నిన్న పంజాబ్లో ప్రధాని మోదీని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆందోళనకు దిగింది.
విజయవాడ : నిన్న పంజాబ్లో ప్రధాని మోదీని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆందోళనకు దిగింది. పంజాబ్ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దగ్ధం చేశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి ప్రధానిని అడ్డుకున్నారని.. కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. దేశ ప్రధానిని అడ్డుకుని అవమానించారని సోము వీర్రాజు పేర్కొన్నారు.