ఏపీకి కేంద్ర నిధులపై చర్చకు రావాలి: GVL

ABN , First Publish Date - 2022-02-23T18:19:48+05:30 IST

ఏపీని ఆదుకునేందుకు మోదీ నిధులు ఇచ్చారని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు.

ఏపీకి కేంద్ర నిధులపై చర్చకు రావాలి: GVL

అమరావతి: ఏపీని ఆదుకునేందుకు మోదీ నిధులు ఇచ్చారని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. ఆరేళ్లలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఏపీకి ఇచ్చారని తెలిపారు. లోటు బడ్జెట్ కారణంగా ఏపీ నుంచి కేంద్రానికి వెళ్తుంది తక్కువే అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా 15 వేల కోట్ల రుణాన్ని కేంద్రం చెల్లించేలా అంగీకారం ఉందని తెలిపారు. ఏపీకి కేంద్ర నిధులపై ప్రాంతీయ పార్టీలు చర్చకు రావాలని పిలుపునిచ్చారు. ఏపీకి ఇస్తున్న ప్రతి రూపాయిని గణాంకాలతో సహా వివరిస్తామని జీవీఎల్ ఫేర్కొన్నారు. 


Updated Date - 2022-02-23T18:19:48+05:30 IST