బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం
ABN , First Publish Date - 2022-02-16T17:16:03+05:30 IST
బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం అయ్యింది.
న్యూఢిల్లీ: బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం అయ్యింది. బుధవారం ఉదయం యువ తెలంగాణ పార్టీని అధ్యక్షుడు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి,రాణి రుద్రమ రెడ్డి... బీజేపీలో విలీనం చేశారు. ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో యువ తెలంగాణ పార్టీ విలీనం జరిగింది. ఈ సందర్భంగా జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ సహా పలువురు నేతలు బీజేపీలో చేరారు.