సమాంధ్రలోని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా బి.లక్ష్మీనారాయణ
ABN , First Publish Date - 2021-01-24T09:35:07+05:30 IST
సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా బి.లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు
హైదరాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా బి.లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు. ఏపీలో ఉన్న తెలంగాణ స్థానికత కలిగిన వారికి ఏకకాలంలో ఆప్షన్లు ఇవ్వాలని కోరుతున్నవారంతా కలిసి శనివారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎం.బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శులుగా వి.అంజయ్య, పద్మ నర్సింహాలను ఎన్నుకున్నారు.