అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిలకు శిక్షపడుతుంది: డీఎల్

ABN , First Publish Date - 2022-03-12T21:42:49+05:30 IST

మాజీమంత్రి, వైసీపీ నేత డీఎల్ రవీంద్రారెడ్డి స్వంత పార్టీకే కొరకరాని కొయ్యగా మారారు. ప్రభుత్వం విధానాలను తప్పుబడున్న ఆయన..

అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిలకు శిక్షపడుతుంది: డీఎల్

కడప: మాజీమంత్రి, వైసీపీ నేత డీఎల్ రవీంద్రారెడ్డి స్వంత పార్టీకే కొరకరాని కొయ్యగా మారారు. ప్రభుత్వం విధానాలను తప్పుబడున్న ఆయన.. ఇప్పుడు ఏకంగా వైఎస్ కుటుంబసభ్యులపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీమంత్రి వివేకా హత్యకేసులో సూత్రధారులెవరో, పాత్రధారులెవరో అందరికీ తెలుసన్నారు. సీబీఐ నిష్పక్షపాతంగా విచారణ చేసిందని తెలిపారు. ఈ కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిలకు తప్పకుండా శిక్షపడుతుందని డీఎల్ రవీంద్రారెడ్డి జోస్యం చెప్పారు.



Updated Date - 2022-03-12T21:42:49+05:30 IST