ఆటో, కారు ఢీ
ABN , First Publish Date - 2021-03-05T23:00:34+05:30 IST
జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు
కర్నూలు: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. మంత్రాలయం మండలంలోని చేటనేపల్లి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో ఆటో, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.