ఏపీపీఎస్సీ ఇన్‌చార్జి చైర్మన్‌గా రమణారెడ్డి

ABN , First Publish Date - 2021-12-21T18:01:18+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ఇన్‌చార్జి చైౖర్మన్‌గా ఎ.వి.రమణారెడ్డిని నియమించారు. ఈ

ఏపీపీఎస్సీ ఇన్‌చార్జి చైర్మన్‌గా రమణారెడ్డి

అమరావతి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ఇన్‌చార్జి చైౖర్మన్‌గా ఎ.వి.రమణారెడ్డిని నియమించారు. ఈ మేరకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రమణారెడ్డి 2020, మార్చి 24న ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు. చైర్మన్‌ ఉదయభాస్కర్‌ ఇటీవల రిటైర్‌ కావడంతో ఇన్‌చార్జిగా రమణారెడ్డిని నియమించారు.


Updated Date - 2021-12-21T18:01:18+05:30 IST