శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-08-14T13:46:45+05:30 IST
శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ
కర్నూలు: శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగినట్లు అధికారులు తెలిపారు. వరుస సెలవులతో మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తినట్లుగా వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా రెండు రోజులపాటు గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను ఆలయ అధికారులు నిలిపివేశారు.