నేను లెక్క రాసుకుంటున్నాను.... బీకేర్ ఫుల్: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-09-20T23:24:49+05:30 IST

నేను లెక్క రాసుకుంటున్నాను.... బీకేర్ ఫుల్: చంద్రబాబు

నేను లెక్క రాసుకుంటున్నాను.... బీకేర్ ఫుల్: చంద్రబాబు

చిత్తూరు: తనకు నిజాయితీ, నైతిక బలం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ కార్యకర్తలు అధైర్యపడొద్దని, మీకు అండగా తానుటానని భరోసా ఇచ్చారు. మూడు రాజధానులు అంటూ 3 ముక్కల ఆట ఆడుతున్నారని మండిపడ్డారు. ఏపీ రాజధాని ఏది అంటే 3 ముక్కలు చూపించాలా? అని ఆయన ప్రశ్నించారు. తాను లెక్క రాసుకుంటున్నాను.. వైసీపీ నేతలూ బీకేర్ ఫుల్ అని హెచ్చరించారు. 8 మంది టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని, వైసీపీ అక్రమ కేసులు మమ్మల్ని ఏం చేయలేవన్నారు. ఎస్సీపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-09-20T23:24:49+05:30 IST