శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్
ABN , First Publish Date - 2022-08-22T09:23:03+05:30 IST
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్
![శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు లడ్డూప్రసాదాలు అంద జేశారు.
- ఆంధ్రజ్యోతి, తిరుమల