ఏపీ High courtలో గంగిరెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు
ABN , First Publish Date - 2021-12-02T17:37:31+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో గంగిరెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో గంగిరెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన డ్రైవర్ దస్తగిరి కావాలనే తనను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని గంగిరెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. గంగిరెడ్డి తరుపున సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు పిటిషన్ ధాఖలు చేశారు.