లాక్‌డౌన్..ప్రతి ఒక్కరికీ సీరియస్‌నెస్ వుండాలి: హైకోర్టు

ABN , First Publish Date - 2020-05-29T00:26:06+05:30 IST

లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారెవరైనా కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

లాక్‌డౌన్..ప్రతి ఒక్కరికీ సీరియస్‌నెస్ వుండాలి: హైకోర్టు

అమరావతి: లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారెవరైనా కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి...ప్రతి ఒక్కరికీ సీరియస్‌నెస్ వుండాలని ధర్మాసనం పేర్కొంది. లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారెవరైనా కేసు నమోదు చేయాలని ఆదేశించింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లించిన వైసీపీ ఎమ్మెల్యేలపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేయాలని పిటిషనర్లకు కోర్టు సూచించింది.

Updated Date - 2020-05-29T00:26:06+05:30 IST