ఓటీఎస్‌పై దుష్ప్రచారం: సజ్జల

ABN , First Publish Date - 2021-12-10T23:11:06+05:30 IST

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్‌పై కొందరు

ఓటీఎస్‌పై దుష్ప్రచారం: సజ్జల

అమరావతి: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్‌పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఓటీఎస్‌ కట్టాలని ఎవరినీ బలవంత పెట్టలేదని ఆయన పేర్కొన్నారు. ఓటీఎస్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఉచిత రిజిస్ట్రేషన్లతో ప్రజలపై రూ.6వేల కోట్ల భారం పడకుండా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఓటీఎస్‌ పూర్తిగా స్వచ్ఛంద పథకమని ఆయన తెలిపారు. 




Updated Date - 2021-12-10T23:11:06+05:30 IST