ఉద్యోగ సంఘాలు ఆందోళన చేయడం లేదు: సజ్జల

ABN , First Publish Date - 2021-11-11T02:52:22+05:30 IST

రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేయడం లేదని ప్రభుత్వ

ఉద్యోగ సంఘాలు ఆందోళన చేయడం లేదు: సజ్జల

అమరావతి: రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేయడం లేదని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సీఎస్ కోసం వెయిట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకు పీఆర్సీ నివేదిక ఇవ్వాలనుకున్నామన్నారు. ఉద్యోగ సంఘాలతో సామరస్యంగానే పరిష్కరించుకుంటామన్నారు. ఉద్యోగులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని సజ్జల పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-11T02:52:22+05:30 IST