పీఆర్సీపై AP సర్కార్ కసరత్తు
ABN , First Publish Date - 2021-12-14T18:38:23+05:30 IST
పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది.
అమరావతి: పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఉద్యోగ సంఘాలను సర్కార్ చర్చలకు పిలిచింది. మధ్యాహ్నం ప్రభుత్వ సలహాదారుడు సజ్జలతో ఉద్యోగ సంఘాలు భేటీకానున్నాయి. పీఆర్సీ కమిటీ నివేదికపై ప్రధానంగా చర్చ జరుగనుంది.