బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టులను ప్రకటించిన సర్కార్
ABN , First Publish Date - 2020-10-18T19:48:37+05:30 IST
ఏపీలో 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పేర్లను జగన్ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు జాబితా విడుదల చేసింది.
అమరావతి: ఏపీలో 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పేర్లను జగన్ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు జాబితా విడుదల చేసింది. చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో అన్ని జిల్లాలకూ ప్రాతినిథ్యం కల్పించారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించారు.
నూర్ బాషా దూదేకుల కార్పొరేషన్ చైర్మన్గా అప్సరి ఫకూర్ బి(కడప)
సాగర ఉప్పర కార్పొరేషన్ చైర్పర్సన్గా గానుగ పేట రమణమ్మ(కడప)
విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా తోలేటి శ్రీకాంత్(కృష్ణా)
గౌడ కార్పొరేషన్ చైర్మన్గా శివరామకృష్ణ(కృష్ణా)
వడ్డెలు కార్పొరేషన్ చైర్పర్సన్గా సైదు గాయత్రి సంతోష్(కృష్ణా)
భట్రాజు కార్పొరేషన్ చైర్పర్సన్గా గీతాంజలి దేవి(కృష్ణా)
వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్గా డా. మధుసూదన్(కర్నూలు)
కుమి/కరికల కార్పొరేషన్ చైర్పర్సన్గా శారదమ్మ(కర్నూలు)
వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్గా రుద్రగౌడ్(కర్నూలు)
బేస్త కార్పొరేషన్ చైర్పర్సన్గా తెలుగు సుధారాణి (కర్నూలు)
ముదిరాజ్/ముత్రాసి కార్పొరేషన్ చైర్మన్గా వెంకటనారాయణ(నెల్లూరు)
జంగం కార్పొరేషన్ చైర్పర్సన్గా ప్రసన్న(నెల్లూరు)
బొందిలి కార్పొరేషన్ చైర్మన్గా కిషోర్ సింగ్(నెల్లూరు)
ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్ చైర్మన్గా సయ్యద్ ఆసిఫా(నెల్లూరు)
చట్టాడ శ్రీవైష్ణవ కార్పొరేషన్ చైర్మన్గా మనోజ్కుమార్(ప్రకాశం)
ఆరెకటిక కార్పొరేషన్ చైర్పర్సన్గా దాడ కుమారలక్ష్మి(ప్రకాశం)
దేవాంగ కార్పొరేషన్ చైర్మన్గా సురేంద్రబాబు(ప్రకాశం)
మేదర కార్పొరేషన్ చైర్పర్సన్గా లలిత నాంచారమ్మ(ప్రకాశం)
కళింగ కార్పొరేషన్ చైర్మన్గా పేరాడ తిలక్(శ్రీకాకుళం)
కళింగ కోమటి/ కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా సూరిబాబు(శ్రీకాకుళం)
రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్గా లోకేశ్వరరావు(శ్రీకాకుళం)
పూలినాటి వెలమ కార్పొరేషన్ చైర్పర్సన్గా కృష్ణవేణి(శ్రీకాకుళం)
కురకుల/పొండర కార్పొరేషన్ చైర్పర్సన్గా రాజపు హైమావతి(శ్రీకాకుళం)
శ్రీసయాన కార్పొరేషన్ చైర్పర్సన్గా చీపురు రాణి(శ్రీకాకుళం)
మత్య్సకార కార్పొరేషన్ చైర్మన్గా కోలా గురువులు(విశాఖ)
గవర కార్పొరేషన్ చైర్మన్గా బొడ్డేడ ప్రసాద్(విశాఖ)
నగరాల కార్పొరేషన్ చైర్పర్సన్గా పిల్లా సుజాత (విశాఖ)
యాత కార్పొరేషన్ చైర్పర్సన్గా పి.సుజాత(విశాఖ)
నాగవంశం కార్పొరేషన్ చైర్పర్సన్గా బొడ్డు అప్పలకొండమ్మ(విశాఖ)
తూర్పు కాపు/ గాజుల కాపు కార్పొరేషన్ చైర్మన్గా మామిడి శ్రీకాంత్(విజయనగరం)
కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్గా నెక్కల నాయుడు బాబు(విజయనగరం)
శిష్ట కరణం కార్పొరేషన్ చైర్పర్సన్గా అనూష పట్నాయక్(విజయనగరం)
దాసరి కార్పొరేషన్ చైర్పర్సన్గా రంగుముద్రి రమాదేవి(విజయనగరం)
సూర్య బలిజ కార్పొరేషన్ చైర్పర్సన్గా శెట్టి అనంతలక్ష్మి(ప.గో)
శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్గా తమ్మయ్య(ప.గో)
అత్యంత వెనుకబడిన వర్గాల కార్పొరేషన్ చైర్మన్గా వీరన్న(ప.గో)
అతిరస కార్పొరేషన్ చైర్మన్గా ఎల్లా భాస్కర్రావు(ప.గో)
రజక కార్పొరేషన్ చైర్మన్గా రంగన్న(అనంతపురం)
కురుబ/కురుమ కార్పొరేషన్ చైర్మన్గా కోటి సూర్యప్రకాశ్బాబు(అనంతపురం)
తొగట/తొగట వీరక్షత్రియ కార్పొరేషన్ చైర్పర్సన్గా గడ్డం సునీత(అనంతపురం)
కుంచిటి వక్కలిగ కార్పొరేషన్ చైర్పర్సన్గా డా.నళిని(అనంతపురం)
వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్పర్సన్గా కె.వనిత(చిత్తూరు)
పాల ఏరికి కార్పొరేషన్ చైర్మన్గా టి. మురళీధర్(చిత్తూరు)
ముదళియార్ కార్పొరేషన్ చైర్మన్గా టి.గోవిందరాజు సురేష్(చిత్తూరు)
ఈడిగ కార్పొరేషన్ చైర్పర్సన్గా కె.శాంతి(చిత్తూరు)
గాండ్ల/తెలికుల కార్పొరేషన్ చైర్పర్సన్గా భవానీ ప్రియ(తూ.గో)
పెరిక కార్పొరేషన్ చైర్పర్సన్గా పురుషోత్తం గంగాభవానీ(తూ.గో)
అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్పర్సన్గా భండన హరి(తూ.గో)
అయ్యారక కార్పొరేషన్ చైర్పర్సన్గా రాజేశ్వరి(తూ.గో)
షేక్ కార్పొరేషన్ చైర్మన్గా షేక్ యాసీన్(గుంటూరు)
వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్గా దేవళ్ల రేవతి (గుంటూరు)
కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్గా పురుషోత్తం(గుంటూరు)
కృష్ణ బలిజ/ పూసల కార్పొరేషన్ చైర్పర్సన్గా కోలా భవానీ(గుంటూరు)
యాదవ కార్పొరేషన్ చైర్మన్గా హరీష్కుమార్ (కడప)
నాయిబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా సిద్దవటం యానాదయ్య(కడప)
పద్మశాలి కార్పొరేషన్ చైర్పర్సన్గా విజయలక్ష్మి(కడప)