కరీంనగర్‌లో యాంటీ వైరస్ క్యాబిన్లు ఏర్పాటు

ABN , First Publish Date - 2020-04-09T20:32:48+05:30 IST

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కరీంనగర్‌లో మున్సిపల్ అధికారులు...

కరీంనగర్‌లో యాంటీ వైరస్ క్యాబిన్లు ఏర్పాటు

కరీంనగర్: కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కరీంనగర్‌లో మున్సిపల్ అధికారులు యాంటీ వైరస్ క్యాబిన్లు ఏర్పాటు చేశారు. జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ క్యాబిన్లు ఏర్పాటు చేశారు. తద్వారా వైరస్ వ్యాప్తిని నివారించే ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు కూరగాయల మార్కెట్‌ను కరీంనగర్ బస్టాండ్‌ వద్దకు మార్చారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ.. జన సమూహాన్ని నివారించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. 

Updated Date - 2020-04-09T20:32:48+05:30 IST