కర్నూలు జిల్లాలో ఒమైక్రాన్ కలకలం
ABN , First Publish Date - 2021-12-30T00:40:17+05:30 IST
జిల్లాలోని డోన్లో ఒమైక్రాన్ కలకలం రేగింది. ఓ ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ దంపతులకు ఒమైక్రాన్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
కర్నూలు: జిల్లాలోని డోన్లో ఒమైక్రాన్ కలకలం రేగింది. ఓ ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ దంపతులకు ఒమైక్రాన్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దుబాయ్లో బంధువుల దగ్గరకు వెళ్లొచ్చిన దంపతులకు పరీక్షలు నిర్వహించగా ఒమైక్రాన్ సోకినట్లు వైద్యులు తెలిపారు. రిపోర్టులో అధికారులు ఒమైక్రాన్గా నిర్ధారించారు. దాంతో ఆ దంపతులను క్వారంటైన్కు తరలించారు.