ఏపీఈఆర్‌సీకి ఇద్దరు సభ్యుల నియామకం

ABN , First Publish Date - 2020-02-22T08:49:44+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ర్టిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (ఏపీఈఆర్‌సీ)కు పి.రాజగోపాల్‌రెడ్డి, ఠాకూర్‌ రామసింగ్‌లను సభ్యులుగా నియమిస్తూ విద్యుత్‌శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌

ఏపీఈఆర్‌సీకి ఇద్దరు సభ్యుల నియామకం

అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ర్టిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (ఏపీఈఆర్‌సీ)కు పి.రాజగోపాల్‌రెడ్డి, ఠాకూర్‌ రామసింగ్‌లను సభ్యులుగా నియమిస్తూ విద్యుత్‌శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఐదేళ్ల పాటు కమిషన్‌లో సభ్యులుగా ఉంటారు. 

Updated Date - 2020-02-22T08:49:44+05:30 IST