ఫోర్త్ టౌన్ పీఎస్లో టీడీపీ మహిళా నేతలపై కేసు
ABN , First Publish Date - 2021-11-24T22:31:13+05:30 IST
ఫోర్త్ టౌన్ పీఎస్లో టీడీపీ మహిళా నేతలపై కేసు నమోదు చేశారు. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. టీడీపీ మహిళా నాయకురాలు వాల్మీకి ప్రియాంక సహా పలువురు మహిళా నేతలను పోలీసులు విచారిస్తున్నారు.
అనంతపురం: ఫోర్త్ టౌన్ పీఎస్లో టీడీపీ మహిళా నేతలపై కేసు నమోదు చేశారు. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. టీడీపీ మహిళా నాయకురాలు వాల్మీకి ప్రియాంక సహా పలువురు మహిళా నేతలను పోలీసులు విచారిస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా వెనుకాడేదిలేదని ప్రియాంక స్పష్టం చేసింది.