Anantapur: నీటి గుంతలో పడి కాడెద్దులు మృతి

ABN , First Publish Date - 2022-06-08T15:12:01+05:30 IST

జిల్లాలోని నార్పల మండలం వెంకటంపల్లిలో నీటి గుంటలో పడి రెండు కాడెద్దులు మృతి చెందాయి.

Anantapur: నీటి గుంతలో పడి కాడెద్దులు మృతి

అనంతపురం: జిల్లాలోని నార్పల మండలం వెంకటంపల్లిలో నీటి గుంతలో పడి రెండు కాడెద్దులు మృతి చెందాయి. నీళ్లు తాపడం కోసం ఎద్దులను రైతు మునేంద్ర నీటి గుంత వద్దకు తీసుకెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు ఎద్దుల బండి నీటి గుంతలోకి జారి వెళ్లడంతో రెండు కాడెద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. కాడెద్దుల మృతితో రైతు విషాదంలో మునిగిపోయాడు. 

Updated Date - 2022-06-08T15:12:01+05:30 IST