దాతలను నెట్టేస్తున్నారు: అంబికా కృష్ణ

ABN , First Publish Date - 2021-02-28T08:56:52+05:30 IST

శ్రీవారి ఆలయంలో శ్రీవాణి ట్రస్టు దాతలను ధర్మదర్శన భక్తుల తరహాలోనే నెట్టేస్తున్నారని సినీ నిర్మాత అంబికా కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు

దాతలను నెట్టేస్తున్నారు: అంబికా కృష్ణ

తిరుమల, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): శ్రీవారి ఆలయంలో శ్రీవాణి ట్రస్టు దాతలను ధర్మదర్శన భక్తుల తరహాలోనే నెట్టేస్తున్నారని సినీ నిర్మాత అంబికా కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రూ.10 వేలు చెల్లించే భక్తులు కనీసం క్షణమైనా స్వామిని చూడాలనే ఆశతో వస్తారని తెలిపారు.

Updated Date - 2021-02-28T08:56:52+05:30 IST