‘మొదటిసారి జీతం తగ్గే పరిస్థితి వచ్చింది’

ABN , First Publish Date - 2022-01-25T20:03:31+05:30 IST

‘మొదటిసారి జీతం తగ్గే పరిస్థితి వచ్చింది’

‘మొదటిసారి జీతం తగ్గే పరిస్థితి వచ్చింది’

అమరావతి: పీఆర్సీతో మొదటిసారి జీతం తగ్గే పరిస్థితి వచ్చిందని పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రభుత్వం పునఃసమీక్ష చేసేలే ఒత్తిడి తీసుకురావాలని ఆందోళన చేయాలన్నారు. ఏది ఏమైనా సరే అని సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఉద్యోగుల కడుపు మండేలా జీవోలు తెచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు పోరాడకపోతే భవిష్యత్‌లో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఆత్మగౌరవం కోసం ఉద్యమంలోకి వచ్చి పోరాటం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-01-25T20:03:31+05:30 IST