మాజీ శాసనసభ్యుడు పోచయ్య మృతి
ABN , First Publish Date - 2020-05-14T19:08:24+05:30 IST
ఆలేరు మాజీ శాసనసభ్యుడు చల్లూరు పోచయ్యగారు(85) కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని డెక్కన్ హాస్పిటల్లో గుండెపోటుతో మృతి చెందారు.
ఆలేరు : ఆలేరు మాజీ శాసనసభ్యుడు చల్లూరు పోచయ్యగారు(85) కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని డెక్కన్ హాస్పిటల్లో గుండెపోటుతో మృతి చెందారు.
ఆయన 1978నుండి1983 వరకు ఆలేరు శాసన సభ్యులుగా (కాంగ్రెస్)కొనసాగారు. ఆయన స్వగ్రామం రాజపేట మండలం రఘునాథపురంలో అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబసభ్యులు తెలిపారు.