ఆదోని జిల్లా సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశం

ABN , First Publish Date - 2022-01-30T23:27:06+05:30 IST

ఆదోని జిల్లా సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి.

ఆదోని జిల్లా సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశం

కర్నూలు: ఆదోని జిల్లా సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. ఆదోని డివిజన్ వెనకబడిన ప్రాంతమని, జిల్లా కేంద్రంగా చేస్తేనే అభివృద్ధి చెందుతుందని నేతలు డిమాండ్ చేశారు. ఆదోని జిల్లా కేంద్రంగా గుర్తించాలని అఖిలపక్షం ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో విద్యార్థి, ఉపాధ్యాయ, న్యాయవాద, రైతు సంఘం నేతలు హాజరైనారు.

Updated Date - 2022-01-30T23:27:06+05:30 IST