పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2020-06-06T16:09:42+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. తణుకు హైవే పెరవలి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. తణుకు హైవే పెరవలి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. రాంగ్ రూట్‌లో డ్రైవ్ చేస్తూ వాహనాన్ని ఢీకొట్టడంతో ఘోరం జరిగింది. మృతులు కృష్ణాజిల్లా వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-06-06T16:09:42+05:30 IST