ఈటల భూ కబ్జా కేసు విచారణ ప్రారంభించిన ఏసీబీ అధికారులు

ABN , First Publish Date - 2021-05-17T18:24:22+05:30 IST

మెదక్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా కేసు విచారణను ఏసీబీ అధికారులు ప్రారంభించారు.

ఈటల భూ కబ్జా కేసు విచారణ ప్రారంభించిన ఏసీబీ అధికారులు

మెదక్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా కేసు విచారణను ఏసీబీ అధికారులు ప్రారంభించారు. నేడు కేసు విచారణలో భాగంగా మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయానికి ఏసీబీ అధికారులు చేరుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్, విజిలెన్స్ అధికారులు మూసాయిపేటకు వచ్చారు. అలాగే విజిలెన్స్ ఎస్పీ మనోహర్ సైతం ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు.

Updated Date - 2021-05-17T18:24:22+05:30 IST