కోటి 26 లక్షలతో పరారైన ప్రైవేటు ఉద్యోగి
ABN , First Publish Date - 2021-09-02T03:05:31+05:30 IST
పట్టణంలో ఓ ప్రబుద్దుడు భారీ నగదుతో ఉడాయించాడు. నెల్లూరులో
నెల్లూరు: పట్టణంలో ఓ ప్రబుద్దుడు భారీ నగదుతో ఉడాయించాడు. నెల్లూరులో కోటి 26 లక్షలతో ప్రైవేటు ఉద్యోగి రబ్బానీ పరారయ్యాడు. కస్టమర్ల డబ్బులతో రైటర్స్ బిజినెస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో పనిచేసే ఉద్యోగి రబ్బానీ ఉడాయించాడు. ప్రముఖ హాస్పిటళ్లు, ఏజన్సీల వద్ద డబ్బులు సేకరించి వారి ఖాతాలో జమ చేయకుండా రబ్బానీ పరారయ్యాడు. పోలీసులకి ఫిర్యాదు అందడంతో సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు.