కరోనాతో మాజీ ఫుట్బాలర్ మృతి
ABN , First Publish Date - 2020-03-27T10:03:33+05:30 IST
కరోనా వైరస్ కారణంగా సోమాలియా ఫుట్బాల్ దిగ్గజం అబ్దుల్ ఖదీర్ మొహమ్మద్ ఫరా మరణించాడు. 59 ఏళ్ల ఫరాకు గతవారం కొవిడ్-19 సోకగా లండన్లో ...
లండన్: కరోనా వైరస్ కారణంగా సోమాలియా ఫుట్బాల్ దిగ్గజం అబ్దుల్ ఖదీర్ మొహమ్మద్ ఫరా మరణించాడు. 59 ఏళ్ల ఫరాకు గతవారం కొవిడ్-19 సోకగా లండన్లో చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు విడిచాడు. ఆఫ్రికన్ ఫుట్బాల్ సమాఖ్య (సీఏఎఫ్), సొమాలి ఫుట్బాల్ సమాఖ్య (ఎస్ఎ్ఫఎఫ్) ఈ విషయాన్ని ధృవీకరించాయి.