మర్కజ్కు వెళ్లొచ్చిన 900 మంది గుర్తింపు
ABN , First Publish Date - 2020-04-03T13:30:11+05:30 IST
హైదరాబాద్: ఢిల్లీలోని మర్కజ్ సభకు తెలంగాణ నుంచి వెళ్లొచ్చిన వారిలో పోలీసులు 900 మందిని గుర్తించారు.
హైదరాబాద్: ఢిల్లీలోని మర్కజ్ సభకు తెలంగాణ నుంచి వెళ్లొచ్చిన వారిలో పోలీసులు 900 మందిని గుర్తించారు. 800 మందికి పరీక్షలు.. ఇంకా 130 మంది జాడ తెలియడం లేదు. పలువురు బాధితులు స్వచ్ఛందంగా పరీక్షలకు వస్తున్నారు. మర్కజ్కి వెళ్లొచ్చిన వారికి క్వారంటైన్ ముద్ర వేస్తున్నారు.