ఫైనల్లో 8 మంది భారత బాక్సర్లు
ABN , First Publish Date - 2021-04-22T09:33:39+05:30 IST
వరల్డ్ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో 8 మంది భారత బాక్సర్లు ఫైనల్లోకి దూసుకెళ్లారు. గీతిక (48 కిలోలు), బేబీ రోజిసన చాను (51 కి), వింకా
కీల్స్ (పోలెండ్): వరల్డ్ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో 8 మంది భారత బాక్సర్లు ఫైనల్లోకి దూసుకెళ్లారు. గీతిక (48 కిలోలు), బేబీ రోజిసన చాను (51 కి), వింకా (60), అరుంధతి (69), పూనమ్ (57), సనమచ చాను (75), అల్ఫియా (+81), పురుషుల విభాగంలో సచిన్ (56) సెమీ్సలో గెలుపొంది టైటిల్కు అడుగుదూరంలో నిలిచారు. అయితే ఆసియా యూత్ గేమ్స్ రజత పతక విజేత అకింత్ నర్వాల్ (64), బిశ్వామిత్ర(49), విశాల్ గుప్తా (91) మాత్రం సెమీ్సలోనే ఓడి కాంస్య పతకాలతో సంతృప్తి చెందారు.