ఫైనల్లో 8 మంది భారత బాక్సర్లు

ABN , First Publish Date - 2021-04-22T09:33:39+05:30 IST

వరల్డ్‌ యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో 8 మంది భారత బాక్సర్లు ఫైనల్లోకి దూసుకెళ్లారు. గీతిక (48 కిలోలు), బేబీ రోజిసన చాను (51 కి), వింకా

ఫైనల్లో 8 మంది భారత బాక్సర్లు

కీల్స్‌ (పోలెండ్‌): వరల్డ్‌ యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో 8 మంది భారత బాక్సర్లు ఫైనల్లోకి దూసుకెళ్లారు. గీతిక (48 కిలోలు), బేబీ రోజిసన చాను (51 కి), వింకా (60), అరుంధతి (69), పూనమ్‌ (57),  సనమచ చాను (75), అల్ఫియా (+81), పురుషుల విభాగంలో సచిన్‌ (56) సెమీ్‌సలో గెలుపొంది టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచారు. అయితే ఆసియా యూత్‌ గేమ్స్‌ రజత పతక విజేత అకింత్‌ నర్వాల్‌ (64), బిశ్వామిత్ర(49), విశాల్‌ గుప్తా (91) మాత్రం సెమీ్‌సలోనే ఓడి కాంస్య పతకాలతో సంతృప్తి చెందారు. 

Updated Date - 2021-04-22T09:33:39+05:30 IST