517 వార్డుల్లో రసాయన స్ర్పే

ABN , First Publish Date - 2020-06-04T10:08:25+05:30 IST

ఈ నెల 8 వరకూ కొనసాగనున్న ప్రత్యేక పారిశుధ్య ప్రణాళికలో భాగంగా రెండో రోజు పెద్ద సంఖ్యలో కార్యక్రమాలను

517 వార్డుల్లో  రసాయన స్ర్పే

హైదరాబాద్‌, జూన్‌  3(ఆంధ్రజ్యోతి): ఈ నెల 8 వరకూ కొనసాగనున్న ప్రత్యేక పారిశుధ్య ప్రణాళికలో భాగంగా రెండో రోజు పెద్ద సంఖ్యలో కార్యక్రమాలను నిర్వహించినట్లు మునిసిపల్‌ శాఖ తెలిపింది. 517 వార్డుల్లో రోగ నిరోధక రసాయనాన్ని స్ర్పే చేశామని, 603 బ్లాక్‌ స్పాట్లలో బ్లీచింగ్‌ ఫౌడర్‌ చల్లామని, 897 టన్నుల వ్యర్థాలను తొలగించామని అధికారులు చెప్పారు.

Updated Date - 2020-06-04T10:08:25+05:30 IST