10 సెకన్లకు రూ. 10 లక్షలు!
ABN , First Publish Date - 2020-08-15T08:59:36+05:30 IST
కరోనా వైర్సతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్నా..స్టార్స్పోర్ట్స్ మాత్రం ఐపీఎల్ ప్రకటనల టారిఫ్ను
న్యూఢిల్లీ: కరోనా వైర్సతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్నా..స్టార్స్పోర్ట్స్ మాత్రం ఐపీఎల్ ప్రకటనల టారిఫ్ను తగ్గించేందుకు ఇష్టపడడం లేదు. ఈ ఐపీఎల్లో 10 సెకన్ల ప్రకటనకు రూ.8 నుంచి 10 లక్షలు వసూలు చేయాలని స్టార్ నిర్ణయించినట్టు సమాచారం. గత ఐపీఎల్ ప్రకటనల ద్వారా రూ.3వేల కోట్ల ఆదాయం ఆర్జించిన స్టార్ ఈసారి దానికి రెట్టింపు మొత్తాన్ని ఆశిస్తోంది.